మేక పిల్లల మృతి- కాపరి కి మంత్రితో మాట్లాడించిన ఎం.పీ.పీ.

83చూసినవారు
ముదిగుబ్బ మండలం పోడరాళ్లపల్లి గ్రామంలో రామ్మోహన్‌కు చెందిన మేక పిల్లలు తుఫాన్ ఉరుములు, భయంకరమైన మెరుపులకు గురై చనిపోయాయి, వాటి విలువ రూ 1.5 లక్షల నష్టం వాటిల్లిందని వాపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ గొడ్డుమర్రి ఆదినారాయణ యాదవ్, రామ్మోహన్‌కి మంత్రి సత్తి కుమార్ యాదవ్ తో ఫోన్ ద్వారా మాట్లాడారు. మంత్రి, ప్రభుత్వం ద్వారా కలెక్టర్ ద్వారా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్