అనంతపురం: అసత్య ప్రచారాలను చేస్తే ఉరుకోం: సైఫుద్దీన్

67చూసినవారు
అనంతపురం: అసత్య ప్రచారాలను చేస్తే ఉరుకోం: సైఫుద్దీన్
ఎంపీ అంబికా లక్ష్మీనారాయణపై ఆరోపణలను టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి సయ్యద్ సైఫుద్దీన్ మంగళవారం అనంతపురంలో మాట్లాడుతూ. ఎంపీ అంబికాపై వైసీపీకి అనుకూలమైన ఓ మీడియా అసత్య ప్రచారాలను చేస్తోందని ఆరోపించారు. మరోసారి ఎంపీపై అసత్య ప్రచారాలను చేస్తే ఉరుకోమని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్