మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తీగా విఫలం

రాష్ట్రంలో మహిళలకు రక్షణలేదు అనడానికి నిలువెత్తు నిదర్శనం గుడ్లవల్లేరు ఘటన అని మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. ఆదివారం శ్రీసత్య సాయి జిల్లా గోరంట్ల మండలం బూదిలి గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాజీ మంత్రి గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనపై మాట్లాడుతూ
మహిళలకు రక్షణ కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తీగా విఫలం అయ్యిందన్నారు.

సంబంధిత పోస్ట్