తాడిపత్రిలో జోరుగా టీడీపీ శ్రేణుల ఎన్నికల ప్రచారం

తాడిపత్రి మండలంలో టీడీపీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. మండలంలోని కోమలి గ్రామంలో టీడీపీ సీనియర్ నాయకుడు జేసీ చిత్ర రంజన్ రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఆయన పర్యటిస్తూ బాబు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరించి వచ్చే ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు.

సంబంధిత పోస్ట్