802 మంది పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు దాఖలు

60చూసినవారు
802 మంది పోస్టల్ బ్యాలెట్ లో ఓట్లు దాఖలు
2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మంగళవారం హిందూపురం, పెనుకొండ, మడకశిరకు చెందిన ఓపీఓలు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్నారు. కాగా పోలింగ్ సమయంలో ఎండ వేడిమి తీవ్రంగా ఉండటంతో కొంత మంది బుధవారం వినియోగించుకుందామని వెనుతిరిగారు. పోస్టల్ ఓటుహక్కు ఉపాధ్యాయులు, సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది తదితరులు సంతోషం వ్యక్తం చేశారు. హిందూపురంలో 1986 మందికి గాను మంగళవారం 802 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్