టీ20 వరల్డ్ కప్ చరిత్రలో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెత్త రికార్డు నెలకొల్పారు. ఈ మెగా టోర్నీలో అత్యధిక సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకు పరిమితమైన భారత బ్యాటర్గా రోహిత్ (11) నిలిచారు. అఫ్గాన్తో మ్యాచ్లో ఆయన 8 పరుగులే చేశారు. హిట్మ్యాన్ తర్వాత యువరాజ్ సింగ్ (8), సురేశ్ రైనా (7), గౌతమ్ గంభీర్ (5), విరాట్ కోహ్లీ (5), కేఎల్ రాహుల్ (5) ఉన్నారు.