అలీగఢ్ ముస్లిం వర్సిటీ వీసీగా నియమితులైన మొదటి మహిళ ఎవరు?

82చూసినవారు
అలీగఢ్ ముస్లిం వర్సిటీ వీసీగా నియమితులైన మొదటి మహిళ ఎవరు?
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా నియమితులైన మొదటి మహిళగా ప్రొఫెసర్ నైమా ఖాతూన్ నిలిచారు. ఈమె అయిదేళ్ల పాటు ఈ పదవిలో ఉంటారు. వందేళ్ల వర్సిటీ చరిత్రలో ఈ అత్యున్నత పదవి చేపట్టిన తొలి మహిళగా ఖాతూన్ చరిత్ర సృష్టించారు.

సంబంధిత పోస్ట్