రోహిత్‌ను అధిగమించిన కోహ్లీ

63చూసినవారు
రోహిత్‌ను అధిగమించిన కోహ్లీ
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ నిలిచారు. అఫ్గాన్‌తో నిన్నటి మ్యాచులో ఈ ఘనత అందుకున్నారు. హిట్ మ్యాన్ 155 మ్యాచుల్లో 4,050 పరుగులు చేయగా, కింగ్ 121 మ్యాచుల్లోనే 4,066 పరుగులు చేశారు. ఓవరాల్‌గా పాక్ ప్లేయర్ బాబర్ ఆజమ్(4,145) తొలి స్థానంలో ఉన్నారు.

సంబంధిత పోస్ట్