పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం (4023) అంతర్జాతీయ టీ20ల్లో 4000 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్మెన్గా నిలిచాడు.అతని కంటే ముందు విరాట్ కోహ్లీ (4037) ఈ ఘనత సాధించాడు. మరో 15 రన్స్ చేస్తే అతను కోహ్లీని అధిగమించి లీడింగ్ రన్ స్కోరర్గా రికార్డు నెలకొల్పనున్నారు. ఈ జాబితాలో ఈ ఇద్దరి తర్వాత రోహిత్ శర్మ (3974), స్టిర్లింగ్ (3589), గప్టిల్ (3531) ఉన్నారు.