సికింద్రాబాద్ లోని జవహర్నగర్ పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కాలిపోయిన స్థితిలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపుతోంది. కిరోసిన్ పోసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల అదృశ్యమైన కేసుల వివరాలు సేకరించి విచారిస్తామని కుషాయిగూడ ఏసీపీ తెలిపారు.