సీబీఎస్‌ఈ 3, 6వ తరగతులకు కొత్త సిలబస్‌

సీబీఎస్ఈ పాఠశాలల్లో 3, 6వ తరగతుల పాఠ్య ప్రణాళిక మారింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచే ఇది అమల్లోకి రానుంది. 3, 6వ తరగతులకు కొత్త సిలబస్‌తో పాఠ్య పుస్తకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (NCERT) ప్రకటించింది. 3వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను ఏప్రిల్ చివరివారంలో, 6వ తరగతికి సంబంధించిన కొత్త పుస్తకాలను మే మూడో వారంలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్