ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల నియామకం, పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన కీలక విషయాలు, బిల్లులపై చర్చించనున్నట్లు సమాచారం.