'ఫ్లయింగ్ స్కూల్'కు ఎయిర్ ఇండియా ముందడుగు

52చూసినవారు
'ఫ్లయింగ్ స్కూల్'కు ఎయిర్ ఇండియా ముందడుగు
విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా 'ఫ్లయింగ్ స్కూల్' ఏర్పాటుకు ముందడుగు వేసింది. భవిష్యత్తులో పైలట్ల కొరత ఉంటుందనే ఉద్దేశంతో పైలట్లను తయారు చేసేందుకు మహారాష్ట్రలోని అమరావతి వేదికగా ట్రైనింగ్ సెంటర్ నెలకొల్పుతోంది. ఏడాదికి 180 మందికి పైలట్ శిక్షణ ఇవ్వనుంది. అనుభవం లేకున్నా ఆసక్తి ఉన్నవారు ఇందులో ప్రవేశం పొందవచ్చట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్