VIDEO: భారీ వర్షాలకు చిక్కుకుపోయిన 500 మందిని రక్షించిన బీఆర్ఓ

51చూసినవారు
సిక్కిం రాష్ట్రంలో భారీ వర్షాలు ప్రజల జీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలో చిక్కుకుపోయిన 500 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు. అయితే వారందరినీ భారీ వర్షాల మధ్యే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఅర్ఓ) రక్షించింది. కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిన్నది. ఉత్తర సిక్కింలో దాదాపు 1500 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు.

సంబంధిత పోస్ట్