బైక్ కోసం బావమరిది హత్య

60చూసినవారు
బైక్ కోసం బావమరిది హత్య
తెలంగాణ కామారెడ్డి జిల్లాలోని భిక్కనూరులో దొంగిలించుకు వచ్చిన బైకును ఎలాగైనా ఒక్కడే సొంతం చేసుకోవాలన్న ఉద్దేశంతో జెర్రిపోతుల బాబా శేఖర్ వరుసకు తన బావమరిది అయిన కోటన్ రంజిత్ ను పథకం ప్రకారం హత్య చేసి కటకటాల పాలయ్యాడు. కల్లు సీసాలో గడ్డి మందును కలిపి హత్య చేయాలని చూశాడు. గడ్డి మందు తాగిన రంజిత్ 14న గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి వాంగ్మూలం ఆధారంగా శేఖర్ అరెస్ట్ అయ్యాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్