ఆదిలాబాద్‌లోని జిన్నింగ్ మిల్లులో చోరీ

54చూసినవారు
ఆదిలాబాద్‌లోని జిన్నింగ్ మిల్లులో చోరీ
ఆదిలాబాద్‌లోని జిన్నింగ్ మిల్లులో చోరీ జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీనాథ్ జిన్నింగ్ మిల్లులో నిల్వ ఉంచిన రూ.75 వేల విలువైన 32 (10 క్వింటాళ్ల) శనగ బస్తాలు, రెండు విద్యుత్ మోటార్లు, ఎల్డీ వైరు చోరీ చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్