లక్ష ఓట్ల ఆధిక్యంలో ఈటల రాజేందర్

మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ అభ్యర్ది ఈటల రాజేందర్ 1,00,447 ఓట్ల లీడిండ్ లో ముందంజలో ఉన్నారు. ఇప్పటికి 4 రౌండ్లు ముగిశాయి. దీంతో ఈటల రాజేందర్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలున్నాయి.

సంబంధిత పోస్ట్