లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఐదో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా మొత్తం 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ స్థానాల్లో పోలింగ్ జరుగుతోంది.