పీరియడ్స్ నొప్పి తట్టుకోలేక బాలిక ఆత్మహత్య

ప్రతి నెలా స్త్రీలు అనుభవించే పీరియడ్స్ నొప్పి ప్రసవ సమయంలో తల్లి అనుభవించే నొప్పిని పోలి ఉంటుంది. ఇటీవలే ముంబైలోని మల్వానీ ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికకు తొలిసారిగా పీరియడ్ వచ్చింది. విపరీతమైన నొప్పి భరించలేక బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది. అయితే పీరియడ్స్‌పై అవగాహన లేకపోవడంతో బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి విషాదం ఎక్కడా జరగకుండా పిల్లలకు పీరియడ్స్ గురించి అవగాహన కల్పించండి.

సంబంధిత పోస్ట్