రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు

56చూసినవారు
రిటైల్ బ్రాండ్ల చూపు.. ఆలయ నగరాల వైపు
దేశంలో ఆధ్యాత్మిక పర్యాటకం పరుగులు తీస్తోంది. పెద్దసంఖ్యలో యాత్రికులు క్షేత్రాలను దర్శించుకుంటూ ఉంటారు. ఇదే అవకాశంగా ప్రముఖ బ్రాండ్లు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అయోధ్య, వారణాసి, అమృత్‌సర్, పూరి, తిరుపతి, అజ్మీర్ లాంటి 14 ముఖ్య నగరాల్లో తమ ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. యాత్రికుల అవసరాలకు అనుగుణంగా తమ ఉత్పత్తులను అందిస్తున్నాయని రియల్ఎస్టేట్ కన్సల్టెంట్ CBRE ఈ మేరకు ఓ నివేదిక విడుదల చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్