మధ్యప్రదేశ్లోని జబల్పూర్లోని రాణి దుర్గావతి యూనివర్సిటీ ఎంఎస్సీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల కోసం ఫిబ్రవరిలో టైమ్టేబుల్ ప్రకటించింది. విద్యార్థులకు అడ్మిట్ కార్డులు కూడా జారీచేసింది. మంగళవారం నుంచి ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉండగా.. సిబ్బంది ఆ విషయమే మరిచిపోయారు. దీంతో విద్యార్థులు వైస్ ఛాన్స్లర్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు.