భువనగిరి సీపీఎం ఎంపీ అభ్యర్థి అతనే

లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని సీపీఎం పార్టీ నిర్ణయించుకుంది. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమైంది. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పేరును సీపీఎం పార్టీ ప్రకటించింది. మిగిలిన 16 స్థానాలకు త్వరలోనే అభ్యర్థులను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్