మోండా మార్కెట్ లో బీజేపీ కార్పొరేటర్ ప్రచారం

మోండా మార్కెట్ డివిజన్ పరిధిలో డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దీపిక ఆదివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా మహిళ మోర్చ ఆధ్వర్యంలో లోక్ సభ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న కిషన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మరోసారి కిషన్ రెడ్డిని గెలిపిస్తే మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్