సికింద్రాబాద్ - సనత్ నగర్ సెగ్మెంట్ తొమ్మిదవ రౌండ్ ముగిసే సరికి.. కిషన్ రెడ్డి 21,112 ఓట్లతో లీడ్లో ఉన్నారు. మొత్తంగా 40,842 ఓట్లు బీజేపీ వచ్చాయి. జహీరాబాద్లో 15వ రౌండ్ ముగిసేసరికి.. కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 13,705 ఓట్లతో ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ 81,689తో ఉండగా.. బీజేపీ 2,11,948 ఓట్లతో రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ 2,25,653 ఓట్లతో లీడ్లో ఉంది.