కరీంనగర్లో పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. కాగా, 7వ రౌండ్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో 7వ రౌండ్ లెక్కింపు ముగిసేసరికి BJP అభ్యర్థి బండి సంజయ్ 85,215 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 7వ రౌండ్ ముగిసే సరికి
బీజేపీ 1,96,360,
కాంగ్రెస్ 1,11,145, బీఆర్ఎస్ 92,827 ఓట్లు వచ్చాయి.