హైదరాబాద్ లో ఇవాళ నిర్వహించిన కేఆర్ఎంబీ సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు నారాయణరెడ్డి, మురళీధర్ హాజరైయ్యారు. ఈ మీటింగ్ లో శ్రీశైలం, సాగర్ నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించారు. ఇందుకు ఇరురాష్ట్రాలు అంగీకారం తెలిపాయి.