దేశానికీ మోడీ ఒక స్ఫూర్తి: పవన్ కళ్యాణ్

ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ లో జరిగిన ఎన్డీయే ఏపీలా సమావేశంలో నరేంద్ర మోడీని ఎన్డీయే పక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్లమెంట్ మాట్లాడారు. దేశానికీ నరేంద్ర మోడీ ఒక స్ఫూర్తి. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు మోదీ స్ఫూర్తిగా నిలిచారు. యావత్ దేశానికి మోడీ స్ఫూర్తిగా నిలిచారు అని ప్రశంసలు గుప్పించారు. మోదీ ప్రధానిగా ఉన్నంతవరకు ఏ దేశానికి భారత్‌ తలొగ్గదు.
మోడీ నేతృత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నానని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్