నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలి

నీట్ పరీక్షలో అక్రమాలు వెలుగుచుసిన నేపథ్యంలో పరీక్ష ను మళ్ళీ నిర్వహించాలని ఎన్ఎస్యూఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఎన్ఎస్యూ ఐ నాయకులు హరి ప్రసాద్, ఆరిఫ్, ప్రశాంత్ కుమార్ లు విద్యార్థుల నుంచి సంతకాలు సేకరించి మాట్లాడారు. ప్రతిష్టాత్మక నీట్ పరీక్ష పత్రాలు లీకు కావడంవల్ల లక్షలాది మంది విద్యార్డుల జీవితాల్లో గందరగోళం నెలకొందని తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి నీట్ పరీక్ష మళ్ళీ నిర్వహించాలన్నారు.

సంబంధిత పోస్ట్