రాహుల్, ప్రియాంకగాంధీ తెలంగాణ పర్యటన తేదీలు ఖరారు అయ్యాయి. ఈనెల 5న నిర్మల్, గద్వాల్ సభల్లో రాహుల్గాంధీ పాల్గొననున్నారు. ఈనెల 9న కరీంనగర్, సరూర్నగర్ సభల్లో రాహుల్గాంధీ పాల్గొననున్నారు. ఈనెల 6న ఎల్లారెడ్డి, తాండూర్, సికింద్రాబాద్ సభల్లో ప్రియాంక గాంధీ ప్రసంగించనున్నారు.