'48 గంటలు నిషేదం విధిస్తే.. మీరు 96 గంటలు ప్రచారం చేయండి'

72చూసినవారు
మహబూబాబాద్ పర్యటనలో ఈసీ నిషేధం పై బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు. 'నా మీద ఈసీ 48 గంటలు ప్రచారంలో పాల్గొనకూడదని నిషేదం విధించింది.. ఇదే రేవంత్ రెడ్డి నా మీద పేగులు మెడలేసుకుంటా, గుడ్లు పీకుతా అంటే రేవంత్ రెడ్డి మీద ఈసీ నిషేదం పెట్టలేదు. నేను అందరూ బీఆర్ఎస్ కార్యకర్తలకు పిలుపిస్తున్నా.. నా మీద 48 గంటలు నిషేదం విధిస్తే, మీరు 96 గంటలు ప్రచారం చేయండి' అని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్