అత్యంత ఉత్కంఠగా సాగిన టీ 20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో భారత్ గెలిచింది. తద్వారా 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత్ టీ20 వరల్డ్ కప్ సాధించింది.