టాలీవుడ్ స్టార్ హీరో నిఖిల్ సిద్దార్థ టీడీపీలో చేరారు. నిఖిల్కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో ఎన్నికల్లో టీడీపీ తరపున నిఖిల్ ప్రచారం చేయనున్నారు.