రష్మిక మందన్నపై నెట్టింట ట్రోలింగ్

సమద్రంపై నిర్మించిన అతి పెద్ద వంతెనగా పేరు నమోదు చేసుకున్న అటల్ సేతుకు పగుళ్లు వచ్చాయి. దీంతో హీరోయిన్ రష్మిక మందన్నపై నెట్టింట ట్రోలింగ్ మొదలైంది. ఎన్నికల సమయంలో ఈ వంతెనను చూపిస్తూ మోదీ ప్రభుత్వంపై రష్మిక ప్రశంసలు కురిపించడమే ఇందుకు కారణం. దీంతో ఈ వీడియోలు పోస్ట్ చేస్తూ.. రష్మిక మందన్నను నెటిజన్లు ఆడుకుంటున్నారు. రష్మిక ఇప్పడు కూడా వీడియోలు చేయాలని, వేర్ ఈజ్ రష్మిక అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్