కర్ణాటకలో ఇద్దరు పోలింగ్ అధికారులు మృతిచెందినట్లు సమాచారం. వారిని గోవిందప్ప సిద్ధపుర(48), ఆనంద్ తెలంగ్(32)గా గుర్తించారు. గోవిందప్ప ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నారు. ఆనంద్ బీదర్ జిల్లాలోని కుదుంబల్లో అసిస్టెంట్ అగ్రికల్చరల్ ఆఫీసర్గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరూ హార్ట్ ఎటాక్ వల్ల మృతి చెందారు.