వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

వరకట్న వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. గాజుల రామారంకు చెందిన అభిలాష్, అమరావతి దంపతులకు 2019లో వివాహం జరిగింది. రూ.4 కోట్లు కట్నం ఇచ్చినా వారికి సరిపోలేదు. అదనంగా వరకట్నం తేవాలని అత్తింటి వేధింపులు ఎక్కువయ్యాయి. వేధింపులు తట్టుకోలేక అమరావతి సూసైడ్ లెటర్ రాసి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్