శ్రీవారి దర్శనానికి 18 గంటలు

77చూసినవారు
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమలలో భక్తు రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 31 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 69,029 మంది భక్తులు దర్శించుకున్నారు. 28,547 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.90 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్