400 గ్రామాలకు రూ.4 కోట్ల ఆర్థిక సాయం

59చూసినవారు
400 గ్రామాలకు రూ.4 కోట్ల ఆర్థిక సాయం
ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ క్రమంలో సోమవారం కాకినాడ జిల్లా గొల్లప్రోలులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. వరద బాధిత 400 గ్రామాలకు రూ.4 కోట్లు ప్రకటించారు. యలమంచిలి మండలంలోని 10 గ్రామాలకు రూ.లక్ష చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్