ఏపీలో 55.49 శాతం పోలింగ్

62చూసినవారు
ఏపీలో 55.49 శాతం పోలింగ్
ఏపీలో ముమ్మరంగా పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49 శాతం పోలింగ్ నమోదైంది. చిత్తూరు, కడప జిల్లాలో 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. విశాఖలోని ఐదు నియోజకవర్గాల్లో తక్కువగా పోలింగ్ నమోదు అయింది. పోలింగ్ సరళిని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్