ఓటేసిన 102 ఏళ్ల వృద్ధురాలు

52చూసినవారు
ఓటేసిన 102 ఏళ్ల వృద్ధురాలు
ఏపీలో పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప.గో. జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లి గ్రామానికి చెందిన 102 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీ.లక్ష్మీనరసమ్మ నిన్న ఓటు వేశారు. ఎన్నికల అధికారులు, సిబ్బంది ఆమె ఇంటికెళ్లి ఓటు వేయించారు. వయో వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించి శనివారం హోం ఓటింగ్ కొనసాగింది.

సంబంధిత పోస్ట్