ఐదేళ్ల బాలికపై అత్యాచారం

76చూసినవారు
ఐదేళ్ల బాలికపై అత్యాచారం
ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన నరసరావుపేటలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. చందు అనే యువకుడు అదే ప్రాంతంలో ఆడుకుంటున్న 5 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి, ఇంట్లో ఎవరూ లేని సమయంలో అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్