అఖిలప్రియ అనుచరుల వీరంగం (వీడియో)

71చూసినవారు
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భూమా అఖిలప్రియ మొదటిసారి ఆళ్లగడ్డకు వెళ్లారు. భూమా ఘాట్ నుంచి ఎమ్మెల్యే అఖిలప్రియ ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో ఏవీ సుబ్బారెడ్డికి చెందిన ఏవీ ప్లాజా బార్ అండ్ రెస్టారెంట్, రిలయన్స్ మార్ట్‌పై అఖిలప్రియ అనుచరులు రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో బార్ అండ్ రెస్టారెంట్ అద్దాలు ధ్వంసం అయ్యాయి.

సంబంధిత పోస్ట్