దేవుళ్ల పేర్లు చెప్పి సంపద సృష్టించాలనే ఆలోచనల్లో కూటమి నేతలు ఉన్నారు: గుడివాడ అమర్‌నాథ్‌ (వీడియో)

84చూసినవారు
వినాయక మండపాల నుంచి వసూళ్ల గురించి మాట్లాడే సమయం కూటమి ప్రభుత్వానికి ఉందిగానీ.. వర్షాలపై అధికారులతో రివ్యూ చేసే సమయం లేదా? అని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ప్రశ్నించారు. దేవుళ్ల పేర్లు చెప్పి సంపద సృష్టించాలనే ఆలోచనల్లో కూటమి నేతలు ఉన్నారని ఆయన విమర్శించారు. వెంటనే వరద పరిస్థితులను ప్రభుత్వం సమీక్షించి వరద బాధితులని కాపాడాలని అమర్‌నాథ్‌ ప్రభుత్వాన్ని కోరారు.

సంబంధిత పోస్ట్