అనకాపల్లి.. మహిళా కానిస్టేబుల్ ను అభినందించిన ఎస్పీ

73చూసినవారు
అనకాపల్లి.. మహిళా కానిస్టేబుల్ ను అభినందించిన ఎస్పీ
అచ్యుతాపురం మహిళా కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఎం. నిర్మల ఇటీవల చత్తీస్ ఘడ్ రాష్ట్రం భిలాయి లో జరిగిన ఆలిండియా పోలీసు యోగాశనాల ఛాంపియన్ షిప్ 2024-25 పోటీల్లో పాల్గొని, కాంస్య పతకం సాధించారని జిల్లా ఎస్పీ ఎం. దీపిక శనివారం తెలిపారు. బ్రాంజ్ మెడల్ సాధించిన నిర్మలను జిల్లా ఎస్పీ ఎం. దీపిక జిల్లా పోలీసు కార్యాలయంలో అభినందించారు, ఇదే స్ఫూర్తిని మరిన్ని జాతీయ స్థాయి పతకాలు సాధించాలని అభిలషించారు.

సంబంధిత పోస్ట్