చిప్పపల్లి రెవిన్యూ భూముల్లో 6 ఎకరాలు అక్రమణ

53చూసినవారు
చిప్పపల్లి రెవిన్యూ భూముల్లో 6 ఎకరాలు అక్రమణ
అనంతగిరి మండలంలో గల గుమ్మకోట పంచాయతీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సుర్ర వెంకటేష్, బంటు చిన్నరావు, సుకురు మహేష్, పాత్రికేయులతో బుధవారం మాట్లాడారు. చిప్పపల్లి రెవిన్యూ సర్వే నెం7లో 6 ఎకరాలు భూమి అక్రమణకు గురైందని తెలిపారు. మండల రెవిన్యూ అధికారులు స్పందించి భూ అక్రమణ దారుల నుండి రైతులకు 6 ఎకరాలు భూమి అప్పగించాలని టీడీపి కార్యకర్తలు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్