అరకు-కోరాపుట్‌ లైన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు

79చూసినవారు
అరకు-కోరాపుట్‌ లైన్‌లో డీఆర్‌ఎం తనిఖీలు
అరకు-కోరాపుట్‌ లైన్‌లో విశాఖ రైల్వే డీఆర్‌ఎం సౌరబ్‌ ప్రసాద్‌ శుక్రవారం తనిఖీలు నిర్వహించారు. భద్రత, సిగ్నల్ అండ్‌ టెలికాం, మెకానికల్, ఎలక్ట్రికల్, ట్రాక్షన్ డిస్ట్రిబ్యూషన్, ఆపరేషన్స్ తదితర విభాగాలకు చెందిన సీనియర్ అధికారులతో కలిసి కోరాపుట్-అరకు సెక్షన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పనుల పురోగతి, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతలో మెరుగుదలలను సమీక్షించారు.

సంబంధిత పోస్ట్