రాష్ట్రస్థాయి కల్చరల్ పెస్ట్ కు ఏకలవ్య విద్యార్థులు

78చూసినవారు
రాష్ట్రస్థాయి కల్చరల్ పెస్ట్ కు ఏకలవ్య విద్యార్థులు
అరకులోయ ఏకలవ్యలో 3వ తేదీ నుండి జరుగనున్న రాష్ట్రస్థాయి ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలల 5వ కల్చరల్ ఫెస్ట్ లో పాల్గొనేందుకు కొయ్యూరు ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన 28 మంది విద్యార్థులు ఎంపికైనట్టు ప్రిన్సిపల్ డాక్టర్ సతీష్ కుమార్ బుధవారం తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి రాష్ట్రస్థాయి ఏకలవ్య రెసిడెన్షియల్ పాఠశాలల ఐదవ కల్చరల్ ఫెస్ట్ కార్యక్రమాలు గురువారం నుండి ప్రారంభమవుతాయన్నారు.

సంబంధిత పోస్ట్