బోర్వెల్ నిర్మాణానికి శంకుస్థాపన

71చూసినవారు
బోర్వెల్ నిర్మాణానికి శంకుస్థాపన
హుకుంపేట మండలంలోని సంతారి పంచాయతీ పరిధి కూతంగిలో జలజీవన్ మిషన్ పథకం ద్వారా మంజూరైన బోరు నిర్మాణానికి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ అప్పలనాయుడు జనసేన పార్టీ నాయకులు కోటేశ్వరరావు పాల్గొని కొబ్బరికాయ కొట్టిన నిర్మాణపనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో తాగునీటి సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడేవారని నూతన బోరు నిర్మాణంతో గిరిజనుల తాగునీటి కష్టాలు తీరనుందన్నారు.

సంబంధిత పోస్ట్