గుమ్మా గ్రామంలో గ్రామ సభ

73చూసినవారు
గుమ్మా గ్రామంలో గ్రామ సభ
అనంతగిరి మండలంలోని గుమ్మాలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పంచాయతీ సర్పంచ్ రాములమ్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ స్వచ్ఛత హి సేవపై గ్రామాల్లో అక్టోబర్ 2వ తేదీ వరకు కార్యక్రమాలు పకడ్బందీగా నిర్వహించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమానికి నాయకులు సచివాలయ సిబ్బంది భాగస్వాములు కావాలన్నారు. ఇందులో టిడిపి నేతలు దేముడు తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్