11 గంటలైనా తెరుచుకొని సచివాలయం

72చూసినవారు
11 గంటలైనా తెరుచుకొని సచివాలయం
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం పెదబయలు మండలం పెదకోడాపల్లి పంచాయతీ పరిధిలో గల సచివాలయం 11 గంటలైనా ఇంతవరకు తెరియని పరిస్థితి ఏర్పడింది. సమయపాలన లేకుండా సచివలయం ఉంటుందని 26 గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు. అనేక అవసరాల కోసం సచివాలయంకి వచ్చే ప్రజలకు నిరాశే మిగులుతోంది. అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్