భీమిలి: అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం

77చూసినవారు
భీమిలి: అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం
భీమిలి జోన్ లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణానికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శనివారం శంకుస్థాపన చేశారు. నగరంపాలెంలో రూ. 19. 5 లక్షలు, కాపులుప్పాడలో రూ. 19 లక్షలు, నిడిగట్టులో రూ. 19 లక్షలతో వీటి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళ్తుందన్నారు.

సంబంధిత పోస్ట్